వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి బైరాగిపట్టేడలోని 'బిర్యానీ ఫ్యాక్టరీ' రెస్టారెంట్ను గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం మరియు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించారు.
ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగా కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ ఈ రెస్టారెంట్ను సీజ్ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే నిర్లక్ష్య ధోరణిపై అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

