వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన ఆయన, తొలిరోజు సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు భక్తుల కోసం నూతనంగా జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

