వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి ఊరేగింపు జరిగింది.
స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం మార్మోగింది.
Comments
Loading comments...

