Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకండక్టర్ పరిశ్రమపై సింగపూర్‌ ఆసక్తి

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:52 PM హైదరాబాద్General
సింగపూర్‌ ప్రతినిధి బృందం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో కలిసింది. తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది. మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్‌, నైట్‌ ఎకానమీ, నెట్‌జీరో అంశాలపై ప్రతినిధి బృందం సీఎంతో చర్చించింది.

Comments

G
Loading comments...