వార్తలకు తిరిగి వెళ్లండి
గాయకుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య బలవన్మరణానికి యత్నించారు. ఈ పోరాటంలో తాను మోసపోయానని, ఈశ్వర్ లేకుండా బతకలేనని ఆడియోలో పేర్కొంది.
తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ ఆడియో విడుదల చేశారు. తన జీవితాన్ని ఆగమాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శరణ్య పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Loading comments...

