వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 14న అంకురార్పణతో ప్రారంభమై, రోజువారీ ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ వాహన సేవల ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 19న అత్యంత ప్రాముఖ్యమైన గరుడసేవ, 22న రథోత్సవం, 23న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
