వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వినతులను చిత్తశుద్ధితో, వేగవంతంగా పరిష్కరించాలని ఎంపీడీవో, తహశీల్దార్ సహా అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Loading comments...

