Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురం వద్ద ఆటో డ్రైవర్‌కు రూ.10,500 జరిమానా

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 6:35 PM పల్నాడుGeneral
తిమ్మాపురం వద్ద ఆటో డ్రైవర్‌కు రూ.10,500 జరిమానా - Udayam
తిమ్మాపురం అండర్‌పాస్ సమీపంలో సెప్టెంబర్ 6న నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి, ఆటోలో పరిమితికి మించి 16 మందిని ప్రమాదకరంగా తరలిస్తున్న డ్రైవర్‌ను ఎస్‌ఐ శివరామకృష్ణ పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రూ.10,500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...