వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు 70 శాతం భారత్లోనే ఉండటం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పులుల సంరక్షణలో దేశం కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
పులుల పరిరక్షణతో అడవులు, నదులు, జీవవైవిధ్యం కాపాడబడతాయని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. అక్రమ వేట నియంత్రణ, సహజ ఆవాసాల సంరక్షణకు నిరంతరం కృషి కొనసాగుతోందని తెలిపింది.
Comments
Loading comments...
