వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవగా, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
పెద్దపులి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రివేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పశువులను సురక్షితంగా ఉంచాలని, పెద్దపులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...
