Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి

Follow Udayam Digital on Google
ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి - Udayam Digital
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవగా, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రివేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పశువులను సురక్షితంగా ఉంచాలని, పెద్దపులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...