Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిబెట్‌-నేపాల్‌ సరిహద్దు వరద విధ్వంసం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:03 PM అంతర్జాతీయంGeneral
టిబెట్‌-నేపాల్‌ సరిహద్దు వరద విధ్వంసం - Udayam
టిబెట్‌-నేపాల్‌ సరిహద్దులోని గైరాంగ్‌ కౌంటీలో మెరుపు వరదల విధ్వంసాన్ని చూపించే వీడియోను చైనా తొలిసారిగా విడుదల చేసింది. ఆగస్టు 26న వరదలకు బురద, రాళ్లు, వ్యర్థాలు ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతయ్యారని చైనా తెలిపింది. గల్లంతైనవారిలో 261 మంది విదేశీయులు, 49 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...