వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలోని పలుచోట్ల నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...
