Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీ.పల్లిలో పిడుగుపాటుకు బర్రె మృతి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:09 PM ప్రకాశం General
పీసీ.పల్లిలో పిడుగుపాటుకు బర్రె మృతి - Udayam
పీసీ.పల్లి మండలంలో సోమవారం రాత్రి పిడుగుపాటుకు కేతినేని సూర్యనారాయణకు చెందిన బర్రె అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి 7:40 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్షకు పైగా విలువైన బర్రె మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...