వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం వైకాపా కార్యకర్త దాసరి శ్రీనివాసులు హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గడిపూటి గంగాధర్నాయుడు, బాలచరణ్కుమార్, గుజ్జల గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు.
వ్యక్తిగత విభేదాలు, అనుమానాలతో హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కారు, ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు, బండరాయిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

