వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ అప్రమత్త చర్యలు చేపట్టారు.
వరద ప్రభావంతో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని అధికారులు సురక్షితంగా రక్షించగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
