వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడులో వృద్ధ దంపతుల ఇంట్లోకి గురువారం రాత్రి చొరబడిన దొంగ మంచం కింద దాక్కుని, కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి.
కదలికలను గమనించిన ఉదయభాస్కరరావు దొంగను గదిలోనే ఉంచి తలుపు గడియ పెట్టి కేకలు వేశారు. అనంతరం బీరువా తెరిచి చూడగా 12 కాసుల బంగారం, కొంత నగదు మాయమైనట్లు గుర్తించారు.
Comments
Loading comments...

