Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుమర్రులో రూ.50 లక్షల విద్యుత్తు సామగ్రి చోరీ

Follow Udayam Digital on Google
పసుమర్రులో రూ.50 లక్షల విద్యుత్తు సామగ్రి చోరీ - Udayam Digital
చిలకలూరిపేట పరిసరాల్లో విద్యుత్తు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగల చోరీలు పెరుగుతున్నాయి. ఒక్క పసుమర్రు ప్రాంతంలోనే ఇటీవల రూ.50 లక్షల విలువైన విద్యుత్తు తీగలు, పరికరాలు చోరీకి గురైనట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్తు శాఖ ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...