Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 12:05 PM కాకినాడGeneral
దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష - Udayam
కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెంలో జరిగిన దొంగతనం కేసులో సుంకర తేజకు ఏడాది 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ 5వ ఏజేఎఫ్‌సీఎం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు 2025 అక్టోబర్‌ 24న నమోదైంది. మరో నిందితులు అచ్యుత వరప్రసాద్, బండి హరిలకు 15 రోజుల జైలు లేదా రూ.500 జరిమానా విధించారు. వారు జరిమానా చెల్లించినట్లు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...