Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చనిపోయినా కనెక్షన్ల మాయ

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 9:40 AM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
చనిపోయినా కనెక్షన్ల మాయ - Udayam Digital
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఓ కుటుంబానికి వింత సమస్య ఎదురైంది. మృతుడి పేరు, ఆధార్‌ నంబరుపై 69 విద్యుత్‌ కనెక్షన్లు నమోదవడంతో ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి నిలిచిపోయింది. శృంగవృక్షం గ్రామానికి చెందిన నూకరాజు కుటుంబం సచివాలయంలో ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌ శాఖ అధికారులు వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...