Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై శశి థరూర్ విమర్శలు

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 1:57 PM ఆల్ ఇండియా జాతీయ
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై శశి థరూర్ విమర్శలు - Udayam Digital
కేంద్రం ప్రతిపాదించిన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శలు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే విదేశీ నిధులు భారీగా తగ్గి ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆరోపించారు. సెక్యులర్, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, క్రిస్టియన్ ట్రస్టులు, పాఠశాలలు, ఆస్పత్రులు, సంక్షేమ సంస్థల సేవలు ప్రభావితమవుతాయని థరూర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...