వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ఖర్చుతో థాయిలాండ్ పర్యటన పేరుతో ముగ్గురు భారతీయులను అంతర్జాతీయ ముఠా బ్యాంకాక్కు రప్పించి కిడ్నాప్ చేసింది. కుటుంబాల నుంచి డబ్బు వసూలు చేసేందుకు వారిని వారం రోజులపాటు చిత్రహింసలకు గురిచేసింది.
సమాచారం అందుకున్న థాయ్ పోలీసులు బాధితులను సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో ఐదుగురు భారతీయ కిడ్నాపర్లను అరెస్టు చేసి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...
