వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్లోని ఇరాన్ మద్దతు మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా జరిపిన దాడుల్లో 20 మంది ఫైటర్లు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు.
మరోవైపు, జోర్డాన్లోని అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్పై కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
Comments
Loading comments...
