వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు తెనాలి రానున్నారు. ఉదయం 11.08 గంటలకు రైలులో తెనాలి చేరుకుని, 11.30 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రామాచర్యుల శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
అనంతరం యడ్లపాటి వెంకట్రావు నివాసంలో బసచేసి, సాయంత్రం 5 గంటలకు కళాక్షేత్రంలో జరిగే డా యలవర్తి నాయుడమ్మ అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారు.
Comments
Loading comments...

