Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ప్రేక్షకులు ఎంతో నిజాయతీపరులు : యశ్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:23 AM జాతీయంవినోదం
తెలుగు ప్రేక్షకులు ఎంతో నిజాయతీపరులు : యశ్ - Udayam
తెలుగు ప్రేక్షకులు ఎంతో నిజాయతీపరులని హీరో యశ్ ప్రశంసించారు. ఏ ఇండస్ట్రీకి చెందిన వారైనా ప్యాషన్‌తో పనిచేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. భాష, ప్రాంతం, ఎలాంటి హద్దులు లేకుండా ప్రేమ, మానవత్వంతో సపోర్ట్ చేస్తారని పేర్కొన్నారు. తెలుగు సినిమాలను తాము కూడా ఇష్టపడతామని తెలుగులో మాట్లాడుతూ అభిమానులను అలరించారు.

Comments

G
Loading comments...