వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో ప్రభావం వల్ల కాకుండా కాంగ్రెస్ పాలన వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నా రైతులకు అందడం లేదని పేర్కొన్నారు.
పంటలు పండితే కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకే పంటలు పండకుండా ప్రభుత్వం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Comments
Loading comments...

