వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డికి తెలిపారు
అసెంబ్లీలో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయింది. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, రివర్ఫ్రంట్, నైట్ ఎకానమీ, నాలెడ్జ్ హబ్ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు.
Comments
Loading comments...

