వార్తలకు తిరిగి వెళ్లండి
కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లను మరో కేసులో అరెస్ట్ చేసేందుకు బొల్లారం పోలీసులు రావడంతో పరిస్థితి వేడెక్కింది.
కేటీఆర్ సిబ్బందిని సైఫాబాద్ స్టేషన్లోనే విచారించాలని, వారి పూర్తి బాధ్యత సైఫాబాద్ పోలీసులదేనని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు బొల్లారం పోలీసులకు సైఫాబాద్ పోలీసులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

