వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటితో 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
దావోస్లో కుదిరిన రూ.5.86 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లోనూ 45% కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. త్వరలో జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.
Comments
Loading comments...

