వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు, ప్రజలు శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మజీద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

