వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను గుంజపడుగు హరిప్రసాద్కు అప్పగిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీచేశారు.
పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నియామకం పట్ల జిల్లా శ్రేణులు హర్షం వ్యక్తంచేసి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

