వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు.
కేసీఆర్ హయాంలో మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేశామని గుర్తుచేశారు.
Comments
Loading comments...

