వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ కంది రైతులకు 'గ్రీన్ ప్లేగు' ముప్పు

వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలోని కంది రైతులకు 'హరిత తెగులు' ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పిజియన్పీ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ సోకితే పంట పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది.
తొలి దశలోనే ఈ తెగులు సోకితే దాదాపు తొంబై శాతానికి పైగా దిగుబడి పడిపోయే ముప్పు ఉంది. ఈ ప్రమాదకర వైరస్ను గ్రీన్ ప్లేగు అని పిలుస్తారని, రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...