వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్గా మార్చడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతులు, మల్టీ మోడల్ పార్కులు, డ్రై పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.
అధునాతన సాంకేతికతతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
Comments
Loading comments...

