Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ ఈవోగా తేజేశ్వర

Follow Udayam on Google
SHRUTHI Sep 03, 2026 9:27 PM పార్వతీపురం మన్యంGeneral
డిప్యూటీ ఈవోగా తేజేశ్వర - Udayam
ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో తుది ఫలితాల్లో విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అరసాడ యువకుడు కళ్యంపూడి తేజేశ్వరరావు ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం సచివాలయంలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న కళ్యంపూడి తేజేశ్వరరావు, కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో ఈ ఘనత సాధించారు.

Comments

G
Loading comments...