వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో గతేడాది భారీ వరదలకు చెక్డ్యామ్ పూర్తిగా తెగిపోయింది. దీంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోవడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీటి లభ్యత తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెక్డ్యామ్ను పునరుద్ధరిస్తే 10 నుంచి 15 గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

