వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉద్యోగులకు ఆగస్టు 1న జీతాలు జమ కావడంతో ఒకేషనల్ ఒప్పంద అధ్యాపకులు జిల్లా ఇంటర్ విద్యాధికారి కల్లూరి జితేందర్రెడ్డిని సన్మానించారు.
శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. సకాలంలో జీతాలు అందించడం ప్రజా ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని అధ్యాపకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

