Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఘటన.. టీచర్ సస్పెన్షన్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 5:12 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఘటన.. టీచర్ సస్పెన్షన్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట కేజీబీవీలో విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఘటనపై టీచర్ రూపరాణిని సస్పెండ్ చేశారు. డీఈవో ఆదేశాలతో ముగ్గురు ఎంఈవోలు విచారణ నిర్వహించి విద్యార్థులు, సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థులతో అనుచిత ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.

Comments

G
Loading comments...