వార్తలకు తిరిగి వెళ్లండి

అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, కాపు ఉద్యమం వ్యాఖ్యల నేపథ్యంలో బొండా ఉమామహేశ్వరరావుకు టీడీపీ అధిష్ఠానం వివరణ కోరిన విషయం తెలిసిందే.
ఆయన ఇచ్చిన వివరణతో హైకమాండ్ సంతృప్తి చెందినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...
