వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా కావలి ఐదో క్లస్టర్ కో కన్వీనర్ తలపనేని ప్రభాకర్ నాయుడు ఆరోపించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం జరిగిన ఘటనను వివరించారు.
వైకాపా నేతలు తనను పలకరించిన విషయాన్ని వక్రీకరించి, తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. కావలిలో అభివృద్ధిని అడ్డుకునే కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Comments
Loading comments...

