వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురంపై టీడీపీ వ్యాఖ్యలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రక ఘట్టమని టీడీపీ నేతలు కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలిపారు.
విమానాశ్రయం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని అన్నారు.
Comments
Loading comments...