Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారిక్‌ భారత పర్యటనకు సమయం ఇంకా నిర్ణయించలేదు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 2:32 PM జాతీయంGeneral
తారిక్‌ భారత పర్యటనకు సమయం ఇంకా నిర్ణయించలేదు - Udayam
బంగ్లాదేశ్‌ ప్రధాని తారిక్‌ రెహమాన్‌ భారత పర్యటనకు తొందరపడాల్సిన అవసరం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్‌ తెలిపారు. భారత్‌తో సానుకూల సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ జాతీయ ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో పురోగతి సాధించిన తర్వాత సరైన సమయంలో తారిక్‌ భారత్‌కు వెళ్తారని చెప్పారు. పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది.

Comments

G
Loading comments...