వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు సిమెంట్ క్లస్టర్–జహీరాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు క్షేత్రస్థాయి సర్వే పూర్తైంది. సర్వే నివేదిక ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే అధికారుల పరిశీలనలో ఉండగా, కేంద్ర నిధులు మంజూరైతే పనులు ప్రారంభం కానున్నాయి.
కొత్త మార్గంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరకు రవాణాకు ఊతం లభించనుంది. పలు గ్రామాల్లో కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా సర్వేలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...
