వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తమిళనాడుకు చెందిన వనిత అనే మహిళ ఏజెంట్ మోసంతో గృహనిర్బంధంలో చిక్కుకుని తీవ్ర చిత్రహింసలకు గురవుతున్నట్లు ఓ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
గత మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనను రక్షించి భారత్కు తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, పోలీసులు రెస్క్యూ ప్రయత్నాలు చేపట్టారు.
Comments
Loading comments...

