వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షపాతం, రిజర్వాయర్ల నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు మేత కొరత లేకుండా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించారు.
Comments
Loading comments...
