వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
థాయ్లాండ్లో జరిగిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్లో ఇందూరుకు చెందిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు సాధించారు. షేక్ మెహతాబ్ హైమద్ స్వర్ణం, కాంస్యం, షేక్ తలా రజతం, ఇల్హాన్ అబ్దుల్లా కాంస్యం గెలిచారు.
తైక్వాండోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వీరు మరిన్ని విజయాలే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. ఒలింపిక్స్లో దేశానికి పతకం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...


