వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
తారల రాకతో అంబానీ నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

