Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఈ ఫొటో చూస్తే మంచి పులిహోర తిన్న ఫీలింగ్‌ ఉంది’

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:21 AM జాతీయంవినోదం
‘ఈ ఫొటో చూస్తే మంచి పులిహోర తిన్న ఫీలింగ్‌ ఉంది’ - Udayam
వినాయక చవితి సందర్భంగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పంచుకున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈషా రెబ్బతో కలిసి ఉన్న ఈ ఫొటోకు ఆయన అమాయకత్వాన్ని సూచించే ఎమోజీని జత చేశారు. ‘ఓం శాంతి శాంతిః’ తర్వాత ఈ జోడీపై రిలేషన్‌ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ స్పందించలేదు.

Comments

G
Loading comments...