వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అంశ్’ రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. వినాయక చవితి సందర్భంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
తులసీదాస్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘రామ్బోలా: ది ఇమ్మోర్టల్ ఆఫ్ గోస్వామి తులసీదాస్’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
Comments
Loading comments...

