వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు కోకట్ రోడ్డులో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ భర్త బాల్రెడ్డి వద్ద శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి కొనుగోలు చేసిన స్థలం వద్ద వివాదం తలెత్తింది.
సీసీ రోడ్డు నిర్మాణానికి చైర్పర్సన్ వర్గం భూమి వదలకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ అంశంపై పలువురు ముఖ్య నేతల సమక్షంలో రాజీ చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం లభించలేదు.
Comments
Loading comments...

