Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో 357 క్వింటాళ్ల పప్పు ధాన్యాలు విక్రయించబడ్డాయి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 9:31 AM వికారాబాద్General
తాండూరులో 357 క్వింటాళ్ల పప్పు ధాన్యాలు విక్రయించబడ్డాయి - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన పప్పుధాన్యాల కొనుగోళ్లు, వాటి మార్కెట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విపణికి కంది రైతులు 357 క్వింటాళ్ల పప్పు ధాన్యాలను విక్రయించారు. 157 క్వింటాళ్ల కందులకు రూ. 6,903-8,236 ధర పలికింది. 200 క్వింటాళ్ల పెసల్లకి రూ. 6,075 నుంచి రూ.7,659 వరకు ధర లభించింది.

Comments

G
Loading comments...